ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

బహ్రెయిన్ రాజుతో ఫోన్‌లో మాట్లాడిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 02 MAR 2026 7:32PM by PIB Hyderabad

బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఫోన్‌లో మాట్లాడారు.

ఈ సంభాషణ సందర్భంగా బహ్రెయిన్‌పై ఇటీవల జరిగిన దాడులను ప్రధానమంత్రి మోదీ తీవ్రంగా ఖండించారుఈ కష్టకాలంలో బహ్రెయిన్ ప్రజలకు భారత్‌  దృఢమైన సంఘీభావాన్ని తెలియజేస్తుందని ఆయన పేర్కొన్నారు.

బహ్రెయిన్‌లోని భారత ప్రజలకు అందిస్తున్న స్థిరమైన మద్దతుసంరక్షణకు గానూ ప్రధానమంత్రి ధన్యవాదాలు తెలిపారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌ లో ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.

‘‘బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాతో ఫోన్లో మాట్లాడానుబహ్రెయిన్‌పై జరిగిన దాడులను భారత్ ఖండిస్తోందిఈ కష్టకాలంలో అక్కడి ప్రజలకు భారత్‌ అండగా నిలుస్తుందిబహ్రెయిన్‌లోని భారతీయ సమాజానికి అందిస్తున్న స్థిరమైన మద్దతుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాను’’.


(రిలీజ్ ఐడి: 2234754) సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Gujarati , Tamil , Kannada , Malayalam