ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రిని కలిసిన మణిపూర్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు

నాడు పోస్టు చేయడమైనది: 24 FEB 2026 7:27PM by PIB Hyderabad

మణిపూర్ ముఖ్యమంత్రి శ్రీ యుమ్నామ్ ఖేమ్‌చంద్ సింగ్ ఈ రోజు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు శ్రీమతి నెమ్చా కిప్గెన్, శ్రీ లోసి దిఖోతో కలిసి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.

‘ఎక్స్’ వేదికగా పీఎంవో ఇలా పేర్కొంది:

మణిపూర్ ముఖ్యమంత్రి శ్రీ @YKhemchandSingh ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు శ్రీమతి @KipgenNemcha, శ్రీ లోసి దిఖోతో కలిసి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.@narendramodi


(రిలీజ్ ఐడి: 2232447) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Gujarati , Tamil , Kannada , Malayalam