ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రితో భారత గ్రాండ్ ముఫ్తీ షేక్ అబూబకర్ అహ్మద్ భేటీ
నాడు పోస్టు చేయడమైనది:
16 FEB 2026 8:16PM by PIB Hyderabad
భారత గ్రాండ్ ముఫ్తీ షేక్ అబూబకర్ అహ్మద్ ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు. ఈ సమావేశంలో వారు అనేక అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నారు. దేశవ్యాప్తంగా సామాజిక సామరస్యం, సోదరభావం, విద్యను మెరుగుపరచడానికి గ్రాండ్ ముఫ్తీ చేసిన ప్రశంసనీయమైన ప్రయత్నాలను ప్రధానమంత్రి ప్రస్తావించారు.
‘ఎక్స్’ వేదికగా శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:
"భారత గ్రాండ్ ముఫ్తీ షేక్ అబూబకర్ అహ్మద్ సాహబ్ తో భేటీ అయ్యాను. అనేక రకాల అంశాలపై మేం అభిప్రాయాలను పంచుకున్నాం. దేశంలో సామాజిక సామరస్యం, సోదరభావం, విద్యను మెరుగుపరిచే విషయంలో ఆయన కృషి ప్రశంసనీయం’’
(రిలీజ్ ఐడి: 2228940)
సందర్శకుల సూచీ సంఖ్య : : 2