ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కెనడాలో తుపాకి కాల్పుల ఘటన.. ప్రాణనష్టం.. సంతాపం తెలిపిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 11 FEB 2026 3:43PM by PIB Hyderabad

కెనడాలో తుపాకి కాల్పుల ఘటనలో ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారుఈ సంఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని శ్రీ మోదీ ఆకాంక్షించారు. ‘‘ఈ విషాద ఘడియలో భారత్ .. కెనడా ప్రజల వెన్నంటి నిలుస్తోంది’’ అని శ్రీ మోదీ అన్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -

‘‘కెనడాలో భయానక తుపాకి కాల్పుల ఘటన సంగతి తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానుఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు నేను ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నానుఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానుభారత్ ఈ విషాద ఘడియలో కెనడా ప్రజల వెన్నంటి నిలుస్తోంది’’ అని పేర్కొన్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2226488) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam