రైల్వే మంత్రిత్వ శాఖ
తక్కువ ఇంధన వ్యయం, మెరుగైన నిర్వహణ పద్ధతులు,
పెరిగిన సరకు రవాణా వల్ల రైల్వేలో సాధ్యమైన మిగులు ఆదాయం: శ్రీ అశ్వినీ వైష్ణవ్
నాడు పోస్టు చేయడమైనది:
06 FEB 2026 6:31PM by PIB Hyderabad
గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో భారతీయ రైల్వే నిర్వహణ శాతం (ఆపరేటింగ్ రేషియో), స్థూల ట్రాఫిక్ రాబడులు, నికర ఆదాయం ఈ విధంగా ఉన్నాయి:
|
(రూ. కోట్లలో)
|
|
ఆర్థిక సంవత్సరం
|
నిర్వహణ శాతం
|
స్థూల ట్రాఫిక్ రాబడులు
|
మిగులు
|
|
2022-23
|
98.10%
|
2,39,983
|
2,517
|
|
2023-24
|
98.43%
|
2,55,273
|
3,260
|
|
2024-25
|
98.22%
|
2,65,114
|
2,660
|
https://x.com/RailMinIndia/status/2019703692426178886?s=20
2022-23తో పోలిస్తే 2024-25లో రైల్వే స్థూల ట్రాఫిక్ రాబడుల సమ్మేళన వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్) 5.1 శాతంగా ఉంది. జోనల్ రైల్వేల వారీగా ఉన్న మిగులు లేదా లోటు వివరాలు భారతీయ రైల్వే వార్షిక గణాంక నివేదికలో అందుబాటులో ఉన్నాయి. ఈ నివేదికను భారతీయ రైల్వే అధికారిక వెబ్సైట్ (https://indianrailways.gov.in) నుంచి పొందొచ్చు.
https://x.com/RailMinIndia/status/2019702977838322017?s=20
కేంద్ర రైల్వే, సమాచార - ప్రసార, ఎలక్ట్రానిక్స్ - ఐటీ శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ ఈ రోజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.
***
(రిలీజ్ ఐడి: 2224749)
సందర్శకుల సూచీ సంఖ్య : : 2