ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రిని కలిసిన మేఘాలయ ముఖ్యమంత్రి
प्रविष्टि तिथि:
29 JAN 2026 7:40PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా ఇవాళ న్యూఢిల్లీలో కలిశారు.
సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
"ప్రధానమంత్రి @narendramodi ని మేఘాలయ ముఖ్యమంత్రి @SangmaConrad కలిశారు".
(रिलीज़ आईडी: 2220539)
आगंतुक पटल : 7