ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రిని కలిసిన మేఘాలయ ముఖ్యమంత్రి

प्रविष्टि तिथि: 29 JAN 2026 7:40PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని మేఘాలయ ముఖ్యమంత్రి కాన్‌రాడ్ సంగ్మా ఇవాళ న్యూఢిల్లీలో కలిశారు.

సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

"ప్రధానమంత్రి @narendramodని మేఘాలయ ముఖ్యమంత్రి @SangmaConrad కలిశారు".


(रिलीज़ आईडी: 2220539) आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , हिन्दी , Marathi , Gujarati , Tamil , Malayalam