ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గౌరవ యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్‌కు స్వాగతం పలికిన భారత ప్రధాని

నాడు పోస్టు చేయడమైనది: 19 JAN 2026 5:05PM by PIB Hyderabad

గౌరవ యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్‌కు న్యూఢిల్లీలోని విమానాశ్రయంలో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు స్వాగతం పలికారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:

విమానాశ్రయానికి వెళ్లి సోదరుడు, గౌరవ యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్‌కు స్వాగతం పలికాను. భారత్ - యూఏఈ మైత్రికి ఆయన ఇచ్చే బలమైన ప్రాధాన్యాన్ని ఈ పర్యటన చాటుతోంది. మా చర్చల కోసం ఎదురు చూస్తున్నాను.

@MohamedBinZayed”

 

‏توجهتُ إلى المطار لاستقبال أخي، صاحب السمو الشيخ محمد بن زايد آل نهيان، رئيس دولة الإمارات العربية المتحدةتُجسّد زيارته الأهمية التي يوليها لعلاقات الصداقة المتينة بين الهند والإماراتأتطلع إلى مباحثاتنا.

@MohamedBinZayed 


(రిలీజ్ ఐడి: 2216198) సందర్శకుల సూచీ సంఖ్య : : 32