ప్రధాన మంత్రి కార్యాలయం
ముంబయిలోని భాండూప్లో జరిగిన ప్రమాదంలో సంభవించిన ప్రాణ నష్టం పట్ల ప్రధాని సంతాపం
प्रविष्टि तिथि:
30 DEC 2025 10:13AM by PIB Hyderabad
ముంబయిలోని భాండూప్లో జరిగిన ప్రమాదంలో ప్రాణ నష్టం సంభవించడం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతాపం వ్యక్తం చేశారు.
సామాజిక మాధ్యమం ఎక్స్లో చేసిన పోస్టులో పీఎంవో ఇండియా ఇలా పేర్కొంది:
‘‘ముంబయిలోని భాండూప్లో జరిగిన ప్రమాదంలో ప్రాణ నష్టం దిగ్భ్రాంతి కలిగించింది. ఆత్మీయులను కోల్పోయిన వారికి సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను: పీఎం నరేంద్ర మోదీ’’.
***
(रिलीज़ आईडी: 2209702)
आगंतुक पटल : 72
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam