ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రిని కలిసిన రాజస్థాన్ ముఖ్యమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 02 DEC 2025 4:08PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ భజన్‌లాల్ శర్మ ఇవాళ న్యూఢిల్లీలో కలిశారు.

సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

"ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీని రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ భజన్ లాల్ శర్మ కలిశారు"


(రిలీజ్ ఐడి: 2197631) సందర్శకుల సూచీ సంఖ్య : : 34