ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రితో హర్యానా గవర్నర్ భేటీ
Posted On:
18 NOV 2025 10:50PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని హర్యానా గవర్నర్ ప్రొఫెసర్ అసీమ్ కుమార్ ఘోష్ న్యూఢిల్లీలో కలుసుకున్నారు.
‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది:
“ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని హర్యానా గవర్నర్ ప్రొఫెసర్ అసీమ్ కుమార్ ఘోష్ ఈ రోజు కలుసుకున్నారు.’’
(Release ID: 2191591)
Visitor Counter : 2
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam