ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రితో హర్యానా గవర్నర్ భేటీ

Posted On: 18 NOV 2025 10:50PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని హర్యానా గవర్నర్ ప్రొఫెసర్ అసీమ్ కుమార్ ఘోష్ న్యూఢిల్లీలో కలుసుకున్నారు.

ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది:

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని హర్యానా గవర్నర్ ప్రొఫెసర్ అసీమ్ కుమార్ ఘోష్ ఈ రోజు కలుసుకున్నారు.’’


(Release ID: 2191591) Visitor Counter : 2