ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రిని కలిసిన త్రిపుర ముఖ్యమంత్రి
Posted On:
15 OCT 2025 5:01PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని ఇవాళ న్యూఢిల్లీలో త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ శ్రీ మానిక్ సాహా కలిశారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది:
"ప్రధానమంత్రి @నరేంద్ర మోదీని త్రిపుర ముఖ్యమంత్రి @డాక్టర్ మానిక్ సాహా2 కలిశారు"
(Release ID: 2179668)
Visitor Counter : 3