ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రిని కలిసిన త్రిపుర ముఖ్యమంత్రి

Posted On: 15 OCT 2025 5:01PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని ఇవాళ న్యూఢిల్లీలో త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ శ్రీ మానిక్ సాహా కలిశారు.

సామాజిక మాధ్యమం ఎక్స్ లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది:

"ప్రధానమంత్రి @నరేంద్ర మోదీని త్రిపుర ముఖ్యమంత్రి @డాక్టర్ మానిక్ సాహాకలిశారు


(Release ID: 2179668) Visitor Counter : 3