ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రితో త్రిపుర గవర్నర్ భేటీ
Posted On:
10 OCT 2025 6:08PM by PIB Hyderabad
ఈ రోజు ఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని త్రిపుర గవర్నర్ శ్రీ ఇంద్రసేన రెడ్డి నల్లు కలిశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పోస్ట్ చేసింది:
“త్రిపుర గవర్నర్ శ్రీ ఇంద్రసేన రెడ్డి నల్లు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.”
(Release ID: 2177624)
Visitor Counter : 5