ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రితో త్రిపుర గవర్నర్ భేటీ

Posted On: 10 OCT 2025 6:08PM by PIB Hyderabad

ఈ రోజు ఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని త్రిపుర గవర్నర్ శ్రీ ఇంద్రసేన రెడ్డి నల్లు కలిశారు. 

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పోస్ట్ చేసింది:

“త్రిపుర గవర్నర్ శ్రీ ఇంద్రసేన రెడ్డి నల్లు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.”


(Release ID: 2177624) Visitor Counter : 5