ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

జైపూర్ ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతులకు ఉపరాష్ట్రపతి సంతాపం

Posted On: 06 OCT 2025 2:41PM by PIB Hyderabad

రాజస్థాన్‌లోని జైపూర్లో ఓ ఆసుపత్రిలో జరిగిన ఘోర అగ్ని ప్రమాద ఘటనలో సంభవించిన ప్రాణనష్టం పట్ల ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారుఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

సామాజిక మాధ్యమంలో చేసిన పోస్టులో శ్రీ సీపీ రాధాకృష్ణన్ ఇలా పేర్కొన్నారు:

‘‘రాజస్థాన్‌లోని జైపూర్‌లోని ఓ ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదం వల్ల ప్రాణనష్టం సంభవించడం దిగ్భ్రాంతి కలిగించిందిబాధిత కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నానుతమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి ధైర్యం చేకూరాలనిగాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.’’


(Release ID: 2175331) Visitor Counter : 8