ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రితో భేటీ అయిన అండమాన్ నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్

Posted On: 01 OCT 2025 9:31PM by PIB Hyderabad

అండమాన్ నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్ అడ్మిరల్ డీ.కే జోషి (రిటైర్డ్ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పేర్కొంది:

అండమాన్ నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్ అడ్మిరల్ డీ.కే జోషి (రిటైర్డ్ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీని కలిశారు.”

 

(Release ID: 2174139) Visitor Counter : 10