ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రితో భేటీ అయిన అండమాన్ నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్
Posted On:
01 OCT 2025 9:31PM by PIB Hyderabad
అండమాన్ నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్ అడ్మిరల్ డీ.కే జోషి (రిటైర్డ్) ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పేర్కొంది:
“అండమాన్ నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్ అడ్మిరల్ డీ.కే జోషి (రిటైర్డ్) ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీని కలిశారు.”
(Release ID: 2174139)
Visitor Counter : 10
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam