ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రితో భేటీ అయిన హర్యానా ముఖ్యమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
01 OCT 2025 9:29PM by PIB Hyderabad
హర్యానా ముఖ్యమంత్రి శ్రీ నయాబ్ సింగ్ సైని ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పోస్ట్ చేసింది:
“హర్యానా ముఖ్యమంత్రి శ్రీ నయాబ్ సైని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు”
(రిలీజ్ ఐడి: 2174138)
సందర్శకుల సూచీ సంఖ్య : : 49
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Odia
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam