ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆసియా కప్-2025లో భారతీయ క్రికెట్ జట్టు గెలుపు.. అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి

Posted On: 29 SEP 2025 12:30AM by PIB Hyderabad

ఆసియా కప్ -2025లో అఖండ విజయాన్ని సాధించిన భారతీయ క్రికెట్ జట్టుకు ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు మనసారా అభినందనలు తెలిపారు.


ఎక్స్‌లో శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ :
 

‘‘ఆట మైదానంలో ఆపరేషన్ సిందూర్ (#OperationSindoor).

ఫలితం అదే - గెలుపు భారత్‌దే!
మన క్రికెటర్లకు అభినందనలు’’ అని పేర్కొన్నారు. 

 


(Release ID: 2172574) Visitor Counter : 9