ప్రధాన మంత్రి కార్యాలయం
నవరాత్రి మూడో రోజున చంద్రఘంట దేవిని ప్రార్థించిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
24 SEP 2025 8:43AM by PIB Hyderabad
నవరాత్రి మూడో రోజు సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ చంద్రఘంట దేవిని ప్రార్థించారు.
'ఎక్స్'లో వీడియోను షేర్ చేస్తూ ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
"నవరాత్రి మూడో రోజు... శాంతి, ధైర్యం, ఆత్మవిశ్వాసానికి ప్రతీక అయిన చంద్రఘంట దేవిని ఆరాధిస్తారు. అమ్మవారి ఆశీస్సులతో దేశ ప్రజలందరికీ ఆనందం, ఆరోగ్యం, అదృష్టం కలగాలని కోరుకుంటున్నాను.
https://www.youtube.com/watch?v=DEGcIi9aij8"
(రిలీజ్ ఐడి: 2170551)
సందర్శకుల సూచీ సంఖ్య : : 21
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam