ప్రధాన మంత్రి కార్యాలయం
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి.. నివాళులు అర్పించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
Posted On:
20 AUG 2025 8:51AM by PIB Hyderabad
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధాని ఇలా పేర్కొన్నారు:
‘‘మాజీ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ జీ జయంతి ఈ రోజు.. ఈ సందర్భంగా, ఆయనకు నేను నివాళులు అర్పిస్తున్నాను.’’
(Release ID: 2158279)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam