ప్రధాన మంత్రి కార్యాలయం
కృష్ణ జన్మాష్టమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
16 AUG 2025 8:55AM by PIB Hyderabad
కృష్ణ జన్మాష్టమి సందర్భంగా అందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు శుభాకాంక్షలు తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పేర్కొన్నారు:
“ దేశ ప్రజలందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు. విశ్వాసం, ఆనందం, ఉత్సాహంతో కూడిన ఈ పవిత్ర పండుగ అందరి జీవితంలో కొత్త శక్తిని, ఉత్సాహాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను. జై శ్రీ కృష్ణ! ”
***
MJPS/SR
(రిలీజ్ ఐడి: 2157091)
సందర్శకుల సూచీ సంఖ్య : : 29
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam