ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రితో గుజరాత్ ముఖ్యమంత్రి సమావేశం

Posted On: 02 AUG 2025 6:06PM by PIB Hyderabad

గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్ ఈరోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. 

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పోస్ట్ చేసింది:

“గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు”


(Release ID: 2151946)