ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రితో గుజరాత్ ముఖ్యమంత్రి సమావేశం
प्रविष्टि तिथि:
02 AUG 2025 6:06PM by PIB Hyderabad
గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్ ఈరోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పోస్ట్ చేసింది:
“గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు”
(रिलीज़ आईडी: 2151946)
आगंतुक पटल : 31
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam