ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రితో గుజరాత్ గవర్నర్ భేటీ

Posted On: 16 JUL 2025 6:56PM by PIB Hyderabad

గుజరాత్ గవర్నర్ శ్రీ ఆచార్య దేవవ్రత్ ఈరోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో న్యూఢిల్లీలో సమావేశమయ్యారు.

 

ఈ సందర్భంగా ‘పీఎంఓ ఇండియా’ ఖాతా ‘ఎక్స్’ వేదికపై చేసిన పోస్టు:

 

" గుజరాత్ గవర్నర్ శ్రీ@ADevvrat, ప్రధానమంత్రి@narendramodi ని కలుసుకున్నారు."


(Release ID: 2145391) Visitor Counter : 2