ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ ప్రమాద మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ప్రధానమంత్రి


పీఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి ఎక్స్-గ్రేషియా ప్రకటించిన ప్రధానమంత్రి

Posted On: 05 JUL 2025 10:17AM by PIB Hyderabad

ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారుమృతుల కుటుంబ సభ్యులకు పీఎమ్‌ఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి రూ. 2 లక్షల చొప్పునగాయపడిన వారికి రూ. 50,000ల చొప్పున పరిహారం ప్రకటించారు.

ప్రధానమంత్రి కార్యాలయం ఎక్స్’ వేదికగా ఇలా పేర్కొన్నది:

ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో జరిగిన ప్రమాదంలో ప్రాణనష్టం చాలా బాధాకరంఈ ప్రమాదంలో ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానుగాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.

మరణించిన వారి కుటుంబాలకు పీఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి రూ. 2 లక్షలుగాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ఎక్స్‌-గ్రేషియా ప్రకటిస్తున్నాంPM@narendramodi”

 

***

**********

MJPS/SR/SKS


(Release ID: 2142472)