ప్రధాన మంత్రి కార్యాలయం
జీ-7 సమావేశాల్లో భాగంగా ఐరోపా కమిషన్ అధ్యక్షురాలితో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ
Posted On:
18 JUN 2025 3:04PM by PIB Hyderabad
జూన్ 17న కెనడా… కననాస్కిస్ లో జరిగిన జీ-7 సమావేశాల్లో భాగంగా యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డర్ లెయన్ తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఫలవంతమైన చర్చలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎక్స్ లో ప్రధాని పోస్ట్ చేశారు:
“@EU_Commission అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డర్ లెయన్ తో ఫలవంతమైన చర్చలు జరిగాయి” అని వెల్లడించారు.
***
(Release ID: 2137512)
Read this release in:
Gujarati
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Kannada
,
Malayalam