ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రితో సిక్కిం గవర్నర్ భేటీ
Posted On:
13 JUN 2025 9:21PM by PIB Hyderabad
సిక్కిం గవర్నర్ శ్రీ ఓం ప్రకాష్ మాథుర్ ఈరోజు దిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పేర్కొంది:
"సిక్కిం గవర్నర్ శ్రీ ఓం ప్రకాష్ మాథుర్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు."
(Release ID: 2136327)
Read this release in:
Odia
,
Tamil
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Kannada
,
Malayalam