ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రితో ఢిల్లీ ముఖ్యమంత్రి సమావేశం

Posted On: 10 JUN 2025 1:19PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీమతి రేఖా గుప్తా ఈ రోజు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు.


ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఇలా తెలిపింది:

 

‘‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (@narendramodi)తో ఢిల్లీ ముఖ్యమంత్రి  శ్రీమతి రేఖా గుప్తా ( @gupta_rekha)  సమావేశమయ్యారు.

@CMODelhi”


(Release ID: 2135403)