ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రిని కలిసిన ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి
Posted On:
06 JUN 2025 9:19PM by PIB Hyderabad
ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి శ్రీ విష్ణు దేవ్ సాయి ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.
ప్రధానమంత్రి కార్యాలయం ‘ఎక్స్’ వేదికగా ఇలా పేర్కొన్నది:
“ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి శ్రీ @vishnudsai, ప్రధానమంత్రి @narendramodiని కలిశారు.”
(Release ID: 2134728)