ప్రధాన మంత్రి కార్యాలయం
బెంగళూరు దుర్ఘటన లో ప్రాణనష్టం వాటిల్లిన వారికి సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
04 JUN 2025 7:52PM by PIB Hyderabad
బెంగళూరు లో జరిగిన విషాదకరమైన దుర్ఘటన లో ప్రాణనష్టం వాటిల్లిన వారికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ఈ సంఘటన పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.
ఎక్స్ లో చేసిన ఒక పోస్ట్ లో , ప్రధాని కార్యాలయం ఇలా పేర్కొంది;
"బెంగళూరులో జరిగిన ప్రమాదం హృదయ విదారకం. ఈ విషాద సమయంలో, నా ఆలోచనలు తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారి గురించి తీవ్రంగా కలత చెందుతున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను
PM @narendramodi"
(Release ID: 2133989)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam