రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

పత్రికా ప్రకటన

Posted On: 14 MAY 2025 11:03AM by PIB Hyderabad

రాష్ట్రపతి భవన్ లోని గణతంత్ర మండపంలో ఈ రోజు (2025 మే 14న) ఉదయం 10 గంటలకు నిర్వహించిన ఒక కార్యక్రమంలో, న్యాయమూర్తి శ్రీ భూషణ్ రామకృష్ణ గవాయ్ భారత్ సర్వోన్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా పదవీబాధ్యతలను స్వీకరించారు. రాష్ట్రపతి సమక్షంలో ఆయన పదవీప్రమాణం చేశారు.‌

 

***


(Release ID: 2128657)