ప్రధాన మంత్రి కార్యాలయం
కేవీ రబియా మృతికి ప్రధానమంత్రి సంతాపం
Posted On:
05 MAY 2025 4:49PM by PIB Hyderabad
పద్మ శ్రీ పురస్కార గ్రహీత కేవీ రబియా మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతాపం తెలిపారు.
‘ఎక్స్’లో ఆయన వేర్వేరు సందేశాల్లో ఇలా రాశారు:
పద్మ శ్రీ పురస్కార గ్రహీత కేవీ రబియా గారు కన్నుమూశారని తెలిసి బాధపడ్డాను. అక్షరాస్యతను మెరుగుపరచడంలో మార్గదర్శకంగా నిలిచిన ఆమె కృషిని మనం సదా స్మరించుకొంటాం. ఆమె కనబరచిన ధైర్య-సాహసాలు, దృఢసంకల్పం... ముఖ్యంగా పోలియోతో ఆమె పోరాడిన తీరు ఎంతో ప్రేరణనిస్తాయి. ఆమె కుటుంబానికీ, ఆమెను అభిమానించే వారికీ ఈ విషాద సమయంలో నేను నా సానుభూతిని తెలియజేస్తున్నాను.
“പത്മശ്രീ പുരസ്കാരജേതാവായ കെ വി റാബിയ-ജിയുടെ വിയോഗത്തിൽ വേദനയുണ്ട്. സാക്ഷരത മെച്ചപ്പെടുത്തുന്നതിൽ മാർഗദീപമേകിയ അവരുടെ പ്രവർത്തനങ്ങൾ എന്നും ഓർമിക്കപ്പെടും. അവരുടെ ധൈര്യവും ദൃഢനിശ്ചയവും, പ്രത്യേകിച്ച്, പോളിയയോട് അവർ പോരാടിയ രീതിയും ഏറെ പ്രചോദനാത്മകമാണ്. ദുഃഖത്തിന്റെ ഈ വേളയിൽ അവരുടെ കുടുംബത്തോടും ആരാധകരോടും ഒപ്പമാണ് എന്റെ ചിന്തകൾ.”
*****
MJPS/SR
(Release ID: 2127090)
Read this release in:
Punjabi
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam