ప్రధాన మంత్రి కార్యాలయం
భగవాన్ పరశురామ్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్షలు
Posted On:
29 APR 2025 9:49AM by PIB Hyderabad
భగవాన్ పరశురామ్ జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ ప్రజలందరికి శుభాకాంక్షలు తెలిపారు.
సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
‘‘భగవాన్ పరశురామ్ జయంతి సందర్భంగా దేశ ప్రజలందరికి అనేకానేక శుభాకాంక్షలు. శస్త్రాలు, శాస్త్రాల దివ్య జ్ఞానం.. ఈ రెండిటి కారణంగా పూజనీయుడైన భగవాన్ పరశురాముని కృపతో ప్రతి ఒక్కరి జీవనంలో సాహసంతో పాటు సామర్థ్యంతో కూడా సిద్ధించాలని కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు.
***
MJPS/SR/SKS
(Release ID: 2125096)
Visitor Counter : 16
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam