ప్రధాన మంత్రి కార్యాలయం
న్యాయం, గౌరవం, స్వయంసమృద్ధి ముడిపడిన ఆరంభ దశకు చెందిన, అత్యంత ప్రభావశీల ఆర్థిక ఆలోచనలను డాక్టర్ అంబేద్కర్ భారత్లో ఎలా సాకారం చేసిందీ తెలిపే వ్యాసాన్ని పంచుకున్న ప్రధానమంత్రి
Posted On:
16 APR 2025 1:33PM by PIB Hyderabad
కేంద్ర మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్ రాసిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు. న్యాయం, గౌరవం, స్వయంసమృద్ధి ముడి పడిన ఆరంభ దశకు చెందిన, అత్యంత ప్రభావశీల ఆర్థిక ఆలోచనలను డాక్టర్ అంబేద్కర్ ఏ విధంగా భారత్లో సాకారం చేశారో ఈ వ్యాసంలో మంత్రి వివరించారు.
ప్రధానమంత్రి కార్యాలయం ‘ఎక్స్’లో ఇలా పేర్కొంది:
‘‘న్యాయం, గౌరవం, స్వయంసమృద్ధి ముడి పడిన ఆరంభ దశకు చెందిన కొన్ని అత్యంత ప్రభావశీల ఆర్థిక ఆలోచనలను డాక్టర్ అంబేద్కర్ భారత్లో ఏ విధంగా సాకారం చేశారో కేంద్ర మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్ (@arjunrammeghwal) వివరించారు.
https://indianexpress.com/article/opinion/arjun-ram-meghwal-writes-ambedkar-the-economist-9946393/
via NaMo App”
(Release ID: 2122171)
Read this release in:
English
,
Urdu
,
Nepali
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali-TR
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam