ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

శ్రీలంక ప్రతిపక్ష నేతతో ప్రధాని భేటీ

Posted On: 05 APR 2025 9:43PM by PIB Hyderabad

శ్రీలంక పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు కొలంబోలో శ్రీలంక విపక్ష నేత శ్రీ సజిత్ ప్రేమదాసతో భేటీ అయ్యారు.

 

'శ్రీలంక ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాసను కలవడం ఆనందంగా ఉంది. భారత్-శ్రీలంక స్నేహాన్ని బలోపేతం చేయడంలో ఆయన వ్యక్తిగత సహకారం, నిబద్ధత ప్రశంసనీయం. రెండు దేశాల ప్రత్యేక భాగస్వామ్యానికి శ్రీలంకలో రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా మద్దతు లభిస్తోంది. పరస్పర సహకారం, బలమైన అభివృద్ధి భాగస్వామ్యం రెండు దేశాల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతున్నాయి” అని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‘ లో పేర్కొన్నారు.

“இலங்கை எதிர்க்கட்சித் தலைவர் திரு சஜித் பிரேமதாச அவர்களைச் சந்தித்தமையையிட்டு நான் பெருமகிழ்வடைகின்றேன். இந்திய இலங்கை நட்புறவை வலுவாக்குவதற்கான அவரது தனிப்பட்ட அர்ப்பணிப்பு மற்றும் பங்களிப்புக்காக பாராட்டுகள் தெரிவிக்கப்பட்டது.எமது விசேட பங்குடைமைக்கு இலங்கையில் கட்சி வேறுபாடுகளின்றி சகலராலும் ஆதரவு வழங்கப்படுகின்றது. அத்துடன், நமது ஒத்துழைப்பும் வலுவான அபிவிருத்தி பங்குடைமையும் நமது இரு நாட்டு மக்களினதும் நலன்களால் வழிநடத்தப்படுகின்றன.

@sajithpremadasa”

 

 

 

***

MJPS/SR


(Release ID: 2119728)