ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రితో ఉత్తరాఖండ్ గవర్నర్ భేటీ

प्रविष्टि तिथि: 19 MAR 2025 2:27PM by PIB Hyderabad

 

ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీతో ఉత్తరాఖండ్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) గుర్మీత్ సింగ్ న్యూ ఢిల్లీలో ఈ రోజు సమావేశమయ్యారు.

ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం ఎక్స్‌‌లో పొందుపరిచిన ఒక సందేశంలో -

“ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీ (@narendramodi)తో  ఉత్తరాఖండ్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ గుర్మీత్ సింగ్ (@LtGenGurmit) సమావేశమయ్యారు’’ అని తెలిపింది.

 

*****

MJPS/ST


(रिलीज़ आईडी: 2112839) आगंतुक पटल : 38
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam