చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పత్రికా ప్రకటన

Posted On: 13 FEB 2025 1:44PM by PIB Hyderabad

భారత రాజ్యాంగం ప్రసాదించిన అధికారాన్ని వినియోగించి భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపుల అనంతరం భారత రాష్ట్రపతి హైకోర్టుల్లో కింది న్యాయమూర్తులుఅదనపు న్యాయమూర్తులను నియమించారు:

క్ర.సం.

పేరు (శ్రీ/శ్రీమతి)

వివరాలు

1.

శ్రీ జస్టిస్ వెంకటాచారి లక్ష్మీనారాయణన్అదనపు న్యాయమూర్తి

మద్రాసు హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు.

2.

శ్రీ జస్టిస్ పెరియసామి వడమలైఅదనపు న్యాయమూర్తి

3.

శ్రీ జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టిఅదనపు న్యాయమూర్తి

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు.

4.

శ్రీ జస్టిస్ అనిల్ కుమార్ జూకంటిఅదనపు న్యాయమూర్తి

5.

శ్రీమతి జస్టిస్ సుజనా కళాసికంఅదనపు న్యాయమూర్తి

6.

శ్రీ ఆశిష్ శ్రోతిన్యాయవాది

మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

7.

శ్రీ అలోక్ మహరాన్యాయవాది

ఉత్తరాఖండ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

8.

శ్రీ తేజస్ ధీరేన్ భాయ్ కారియాన్యాయవాది

ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

9.

శ్రీ హర్మీత్ సింగ్ గ్రేవాల్న్యాయవాది

పంజాబ్హర్యానా హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు.

10.

శ్రీ దీపిందర్ సింగ్ నల్వాన్యాయవాది

11.

శ్రీ తాజ్ అలీ మౌలాసాబ్ నదాఫ్న్యాయవాది

కర్ణాటక హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

12.

శ్రీమతి యరెంజుంగల లోంగ్ కుమేర్న్యాయాధికారి

గౌహతి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

13.

శ్రీమతి చైతాలి చటర్జీ (దాస్), న్యాయాధికారి

కోల్ కతా  హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

 

***

 


(Release ID: 2102698) Visitor Counter : 41