ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రైతులతో కలిసి ప్రధానమంత్రిని కలిసిన రాజ్యసభ ఎంపీ శ్రీ శరద్ పవార్

प्रविष्टि तिथि: 18 DEC 2024 2:13PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో రాజ్యసభ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి శ్రీ శరద్ పవార్ ఈ రోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శ్రీ శరద్ పవార్ వెంట కొంతమంది రైతులు కూడా ఉన్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొన్నది:

‘‘రాజ్య సభ ఎంపీ, కేంద్ర  మాజీ మంత్రి శ్రీ శరద్ పవార్ రైతు బృందంతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో (@narendramodi) ఈ రోజు సమావేశమయ్యారు.

@PawarSpeaks”.

 

 

***

MJPS/SR


(रिलीज़ आईडी: 2085573) आगंतुक पटल : 63
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam