ప్రధాన మంత్రి కార్యాలయం
బోడోఫా ఉపేంద్రనాథ్ బ్రహ్మకు ప్రధానమంత్రి శ్రద్ధాంజలి
प्रविष्टि तिथि:
15 NOV 2024 10:33PM by PIB Hyderabad
బోడోఫా ఉపేంద్రనాథ్ బ్రహ్మ కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు శ్రద్ధాంజలి ఘటించారు. ఉపేంద్రనాథ్ బ్రహ్మ జీవన యాత్ర అనేక మంది ప్రజలకు శక్తిని అందిస్తుందని ప్రధాని అన్నారు.
సామాజిక ప్రసార మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో ప్రధాని ఈ కింది విధంగా పేర్కొన్నారు:
‘‘బోడోఫా ఉపేంద్రనాథ్ బ్రహ్మకు శ్రద్ధాంజలి ఘటించాను. ఆయన జీవన యాత్ర చాలా మందికి శక్తిని అందిస్తూ ఉంటుంది.’’
***
MJPS/SR
(रिलीज़ आईडी: 2074134)
आगंतुक पटल : 46
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam