ప్రధాన మంత్రి కార్యాలయం
బీహార్ లోని జముయీలో గిరిజనుల మార్కెట్టును సందర్శించిన ప్రధానమంత్రి
Posted On:
15 NOV 2024 5:45PM by PIB Hyderabad
బీహార్ లోని జముయీలో ఉన్న గిరిజనుల మార్కెట్టును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సందర్శించారు. దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని మన గిరిజన సంప్రదాయాలకు, వారి అద్భుతమైన కళలకు, నైపుణ్యాలకు ఇది నిదర్శనమని వ్యాఖ్యానించారు.
“బీహార్ లోని జముయీలో గిరిజనుల మార్కెట్టును దేశవ్యాప్తంగా ఉన్న మన గిరిజనుల సంప్రదాయాలు, వారి అద్భుతమైన కళలు, నైపుణ్యాలకు నిదర్శనంగా నిలిచింది’’ అని సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ లో ఆయన పేర్కొన్నారు.
***
MJPS/SR
(Release ID: 2073774)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam