రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు నౌకాదళాధిపతి అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి అధికారిక పర్యటన

प्रविष्टि तिथि: 21 OCT 2024 11:00AM by PIB Hyderabad

ఈ నెల 21-24 తేదీల మధ్యనౌకాదళాధిపతి అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో అధికారికంగా పర్యటిస్తున్నారుఅన్ని రంగాల్లో పెరుగుతున్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం దృష్ట్యారక్షణ రంగంలో కూడా సహకారాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు. భారత్ యూఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ల మధ్య నౌకా వాణిజ్యాన్ని బలోపేతం చేయడంతోపాటు నావికా దళాల మధ్య సహకారానికి గల అవకాశాలను ఈ పర్యటన సందర్భంగా పరిశీలిస్తారు.

 

యూఏఈ నౌకాదళ కమాండర్ రియర్ అడ్మిరల్ పైలట్ సయీద్ బిన్ హమ్దాన్ అల్ నహ్యాన్ఆ దేశ ప్రభుత్వ ఉన్నతాధికారులతో అడ్మిరల్ త్రిపాఠీ చర్చల్లో పాల్గొంటారుయూఏఈ జాతీయ రక్షణ సంస్థను సందర్శించివిద్యార్థి నాయకులతో సంభాషిస్తారుపర్యటనలో భాగంగా భారత్యూఏఈ నౌకాదళ మూడో సంచిక సంయుక్త విన్యాసాల కార్యక్రమానికి హాజరవుతారు.

 

భారత్-యూఏఈ సంయుక్తంగా చేపడుతున్న ముఖ్య కార్యక్రమాల్లో పోర్టు కలయికలుసంయుక్త విన్యాసాలూపరస్పర పర్యటనలూఇరు దళాల సిబ్బంది మధ్య చర్చలూసంయుక్త రక్షణ సహకార కమిటీజేడీసీసీ భాగంగా ఉన్నాయి.  


(रिलीज़ आईडी: 2066673) आगंतुक पटल : 108
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Gujarati , Tamil