రాష్ట్రపతి సచివాలయం
డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా నివాళులర్పించిన రాష్ట్రపతి
प्रविष्टि तिथि:
15 OCT 2024 3:48PM by PIB Hyderabad
భారత మాజీ రాష్ట్రపతి దివంగత డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా, ఈరోజు (అక్టోబరు 15న) అల్జీరియాలోని అల్జీర్స్లో భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
***
(रिलीज़ आईडी: 2065125)
आगंतुक पटल : 97