ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

స్వామి సమర్థ్ జ్ఞాపికను స్వీకరించిన ప్రధాన మంత్రి

ఆయన సామాజిక దృక్కోణం సాకారానికి మేం సదా కృషి చేస్తాం: ప్రధాన మంత్రి

Posted On: 14 OCT 2024 8:44PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు స్వామి స‌మ‌ర్థ్ జ్ఞాపిక‌ (ప్రతిమ)ను కానుకగా స్వీకరించారు. స్వామి సామాజిక దృక్కోణాన్ని సాకారం చేసేందుకు ప్రభుత్వం సదా కృషి చేస్తుందని ఈ సందర్భంగా ఆయన అన్నారు.

దీనిపై సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:

‘‘స్వామి సమర్థ్ జ్ఞాపికను కానుకగా స్వీకరించే భాగ్యం ఇవాళ నాకు కలిగింది. నాకు దక్కిన ఈ గౌరవాన్ని చిరకాలం హృదయంలో దాచుకుంటాను. ఆయన మహోన్నత ఆశయాలు, బోధనలు కోట్లాది ప్రజలకు స్ఫూర్తిదాయకం. ఆ మహనీయుని సామాజిక దృక్కోణాన్ని సాకారం చేసేందుకు మేం సదా కృషి చేస్తాం’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

****



(Release ID: 2064863) Visitor Counter : 27