ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రితో హర్యానా ముఖ్యమంత్రి భేటీ

నాడు పోస్టు చేయడమైనది: 09 OCT 2024 12:19PM by PIB Hyderabad

హర్యానా ముఖ్యమంత్రి శ్రీ నాయాబ్ సింగ్ సైనీ ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలుసుకున్నారు.

 

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ లో శ్రీ నరేంద్ర మోదీ ఇలా పేర్కొన్నారు:  

 

“హర్యానా ముఖ్యమంత్రి శ్రీ నాయాబ్ సింగ్ సైనీ గారిని కలుసుకున్న సందర్భంలో రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బీజీపీ సాధించిన చారిత్రిక విజయానికి శుభాకాంక్షలు తెలియజేశాను. ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని చేరుకోవడంలో హర్యానా పాత్ర మరింత కీలకం కాగలదన్న విశ్వాసం కలుగుతోంది” అని శ్రీ మోదీ @NayabSainiBJP" హర్యానా ముఖ్యమంత్రిని ట్యాగ్ చేశారు.

***

MJPS/SR/SKS


(రిలీజ్ ఐడి: 2063426) సందర్శకుల సూచీ సంఖ్య : : 81