రాష్ట్రపతి సచివాలయం
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కు రాష్ట్రపతి నివాళి
నాడు పోస్టు చేయడమైనది:
05 SEP 2024 12:26PM by PIB Hyderabad
ఈ రోజు మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి భవన్లో పూలమాల వేసి నివాళులు అర్పించారు.

***
MJPS/SR
(రిలీజ్ ఐడి: 2052123)
సందర్శకుల సూచీ సంఖ్య : : 109