ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధాన మంత్రిని కలిసిన రాజస్థాన్ ముఖ్యమంత్రి

प्रविष्टि तिथि: 01 SEP 2024 3:06PM by PIB Hyderabad

రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ భజన్‌లాల్ శర్మ నేడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.  

ప్రధానమంత్రి కార్యాలయం ఎక్స్ మాధ్యమంలో పోస్ట్ చేశారు:

"రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ భజన్‌లాల్ శర్మ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిశారు."


(रिलीज़ आईडी: 2050849) आगंतुक पटल : 69
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam