ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధాన మంత్రి తో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నరు సమావేశం

Posted On: 19 AUG 2024 5:51PM by PIB Hyderabad

 ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నరు శ్రీ కె. కైలాసనాథన్ న్యూ ఢిల్లీ లో ఈరోజు సమేశమయ్యారు.

 

‘‘ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ (@narendramodi) తో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నరు శ్రీ కె. కైలాసనాథన్ సమేశమయ్యారు.’’ అని ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎంఓ) సామాజిక ప్రసార మాధ్యమ వేదిక ‘ఎక్స్’ లో తెలిపింది.

 

***

MJPS/ST



(Release ID: 2046718) Visitor Counter : 28