ప్రధాన మంత్రి కార్యాలయం
స్వాతంత్ర్య దినం సందర్భంగా అందరికీ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు
Posted On:
15 AUG 2024 7:05AM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు భారతదేశం 78 వ స్వాతంత్ర్య దినం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రధాన మంత్రి ‘ఎక్స్’ లో:
‘‘స్వాతంత్ర్య దినం సందర్భంగా దేశ ప్రజలందరికీ అనేకానేక శుభాకాంక్షలు. జైహింద్
స్వాతంత్ర్య దినం సందర్భంగా నా తోటి భారతీయులు అందరికీ ఇవే శుభాభినందనలు. జైహింద్!
’’ అని పేర్కొన్నారు.
***
MJPS/SR/RT
(Release ID: 2045631)
Visitor Counter : 67
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Hindi_MP
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam