ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రితో మహారాష్ట్ర గవర్నర్ సమావేశం

प्रविष्टि तिथि: 02 AUG 2024 11:40PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సి.పి.రాధాకృష్ణన్ ఇవాళ న్యూఢిల్లీలో సమావేశమయ్యారు.

ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా ప్రధానమంత్రి కార్యాలయం పంపిన  సందేశంలో:

‘‘ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ (@narendramodi) తో మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సి.పి. రాధాకృష్ణన్ ఈ రోజు సమావేశమయ్యారు’’ అని పేర్కొంది.

 

 

***

DS/ST


(रिलीज़ आईडी: 2041376) आगंतुक पटल : 56
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Hindi_MP , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam