ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధాన మంత్రి తో సమావేశమైన గుజరాత్ గవర్నరు

Posted On: 01 JUL 2024 1:06PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో గుజరాత్ గవర్నరు శ్రీ ఆచార్య దేవ్ వ్రత్ ఈ రోజు న సమావేశమయ్యారు.

ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎమ్ఒ) ఎక్స్ లో -

‘‘శ్రీ @narendramodi తో గుజరాత్ గవర్నరు శ్రీ ఆచార్య దేవ్ వ్రత్ సమావేశమయ్యారు’’ అని తెలిపింది.

 

 

***

DS/ST



(Release ID: 2029974) Visitor Counter : 15