ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధాన మంత్రి తో సమావేశమైన ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 25 JUN 2024 2:45PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి శ్రీ విష్ణు దేవ్ సాయి ఈ రోజు న సమావేశమయ్యారు.

ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎమ్ఒ) ఎక్స్ లో -

‘‘ప్రధాన మంత్రి శ్రీ @narendramodi తో ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి శ్రీ @vishnudsai ఈ రోజు న సమావేశమయ్యారు.’’ అని తెలిపింది.

*********

DS/ST


(రిలీజ్ ఐడి: 2028485) సందర్శకుల సూచీ సంఖ్య : : 160