ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధాన మంత్రి తోసమావేశమైన మహారాష్ట్ర గవర్నరు

Posted On: 19 JUN 2024 10:51PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో మహారాష్ట్ర గవర్నరు శ్రీ రమేశ్ బైస్ ఈ రోజు న సమావేశమయ్యారు.

ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -

‘‘ప్రధాన మంత్రి శ్రీ @narendramodi తో మహారాష్ట్ర గవర్నరు శ్రీ రమేశ్ బైస్ సమావేశమయ్యారు’’ అని తెలిపింది.

 

 

***

DS/ST



(Release ID: 2026915) Visitor Counter : 25