ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధాన మంత్రి తో సమావేశమైన హరియాణా ముఖ్యమంత్రి

Posted On: 14 MAR 2024 1:18PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో హరియాణా ముఖ్యమంత్రి శ్రీ నాయబ్ సైనీ ఈ రోజు న సమావేశమయ్యారు.

 

ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్ మాధ్యం లో ఒక సందేశాన్ని నమోదు చేస్తూ, ఆ సందేశం లో -

‘‘ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో హరియాణా ముఖ్యమంత్రి శ్రీ నాయబ్ సైనీ సమావేశమయ్యారు’’ అని పేర్కొంది.

 

 

 

***

DS/TS



(Release ID: 2014561) Visitor Counter : 67